- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 21న యాదాద్రి ఆలయం మూసివేత
by Shyam |
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 21న సూర్య గ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. రాత్రి 8.30 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నాం మూడు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం ఆలయ సంప్రోక్షణ చేసి స్వామిఅమ్మవార్లకు అభిషేకం చేస్తారు. తర్వాత స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 21న సూర్య గ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. రాత్రి 8.30 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నాం మూడు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం ఆలయ సంప్రోక్షణ చేసి స్వామిఅమ్మవార్లకు అభిషేకం చేస్తారు. తర్వాత స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
Next Story






