- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి జిల్లా ధర్మారంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తేమ శాతంపై అవగాహన కల్పించాలన్నారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు.
Tags: Nalgonda, crop purchase centres, collector Anita ramachandran, Inspect
Next Story