- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజారులను కోరారు. దేవాలయాల్లో నిత్యం జరిగే పూజల్లో సీఎం కేసీఆర్ కు ఆరోగ్య సిద్ధి చేకూరాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని అర్చనలు చేయాలని పూజరులకు సూచించారు. సీయం కేసీఆర్ ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.
Next Story