అంత్యక్రియల్లో విషాదం.. 14 మంది దుర్మరణం

by Disha Web Desk 6 |
అంత్యక్రియల్లో విషాదం.. 14 మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కామెరూన్ రాజధాని యౌండేలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగి పడి 14 మంది అక్కడిక్కడే మతి చెందారు. వీరంతా ఆదివారం ఓ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా కొండ చరియలు పడటంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. సమాచారం అందుకున్న యౌండే గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ''మృతదేహాలను ఆసుపత్రికి తరలించాము. ఇంకా ఈ ప్రమాదంలో తప్పిపోయిన వారి కోసం గాలింపు చేపడుతున్నామని'' ఆయన తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed