- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అంత్యక్రియల్లో విషాదం.. 14 మంది దుర్మరణం
by Disha Web Desk 6 |
X
దిశ, వెబ్ డెస్క్: కామెరూన్ రాజధాని యౌండేలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగి పడి 14 మంది అక్కడిక్కడే మతి చెందారు. వీరంతా ఆదివారం ఓ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా కొండ చరియలు పడటంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. సమాచారం అందుకున్న యౌండే గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ''మృతదేహాలను ఆసుపత్రికి తరలించాము. ఇంకా ఈ ప్రమాదంలో తప్పిపోయిన వారి కోసం గాలింపు చేపడుతున్నామని'' ఆయన తెలిపారు.
Next Story