- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండస్థుల భవనంపై కుప్పకూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్లు మృతి(వీడియో)
by Disha Web Desk 21 |
X
దిశ, వెబ్డెస్క్ : యుద్ధ విమానాలు క్రాష్ అయి పైలెట్లు మరణించిన వార్తలు ఈ మధ్య జరగడం చూస్తున్నాం. తాజాగా అలాంటిదే మరో ఘటన సైబీరియాలోని చోటు చేసుకుంది. సైబీరియా ఇర్కుట్స్క్ నగరంలోని ఓ రెండస్తుల భవనంపై రష్యాకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. దీంతో సమీప స్థలంలో మంటలు భారీగా ఎగసి పడటంతో.. విమానంలో ఉండే ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
ఇక అందుకు సంబంధించిన సమాచారాన్ని సైబీరియాలోని రష్యా ఎమర్జెన్సీ విభాగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు తప్ప మరెవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు. కాగా ఒకే వారంలో రెండో యుద్ధ విమానం కూలిపోవడం ఇది రెండవ ఘటనని అధికారులు పేర్కొన్నారు.
Next Story