అమెరికా అధ్యక్షుడుని కౌగిలించుకున్న ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
అమెరికా అధ్యక్షుడుని కౌగిలించుకున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: జాపాన్‌లోని హిరోషిమాలో జీ7 సమ్మిట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రధానులు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ హిరోషిమా కు చేరుకున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరవుతున్న సందర్భంలో భారత ప్రధాని మోడీని చూసి ఒక్కసారిగా.. కౌగిలించుకున్నాడు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్ అధ్యక్షతన జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అలాగే ఆ సమావేశాలకు ముందు భారత ప్రధాని మోడీ.. హిరోషిమా లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని సందర్శించారు.


Next Story

Most Viewed