సూడాన్‌ ఘర్షణల్లో 413కి చేరిన మృతుల సంఖ్య

by Disha Web Desk 12 |
సూడాన్‌ ఘర్షణల్లో 413కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫార్సెస్ (RSF) మధ్య జరుగుతున్న పోరాటం.. అనేక మరణాలకు కారణం అవుతుంది. గత ఆరు రోజులుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 423కు చేరింది. అలాగే 3,551 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ మాట్లాడుతూ, డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటివరకు దేశంలోని ఆరోగ్య సదుపాయాలపై 11 దాడులను నమోదు చేసిందని, అలాంటి దాడులు నిలిపివేయాలని WHO పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed