- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సూడాన్ ఘర్షణల్లో 413కి చేరిన మృతుల సంఖ్య
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫార్సెస్ (RSF) మధ్య జరుగుతున్న పోరాటం.. అనేక మరణాలకు కారణం అవుతుంది. గత ఆరు రోజులుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 423కు చేరింది. అలాగే 3,551 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ మాట్లాడుతూ, డబ్ల్యూహెచ్ఓ ఇప్పటివరకు దేశంలోని ఆరోగ్య సదుపాయాలపై 11 దాడులను నమోదు చేసిందని, అలాంటి దాడులు నిలిపివేయాలని WHO పిలుపునిచ్చారు.
Next Story