- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Pakistan Bomb Blast : మసీదులో ఆత్మాహుతి దాడి.. 70 మంది వరకు..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్ లో పెషావర్ లోని ఓ మసిదులో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో నమాజ్ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో అంతా ఒక్కసారి ఉలిక్కిపడి నట్లు తెలిపారు. కాగా ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు స్పష్టం చేశారు. ఈ పేలుడు కారణంగా మసీదులో ఉన్న 70 మంది వరకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. అలాగే గాయపడ్డ వారిలో 25 మంది పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటి వరకు ఎవరు చనిపోలేదు.
Next Story