- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ సిబ్బంది ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఇందూరు యువత ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం చేపట్టింది. దీనికి స్థానిక జెడ్పీ చైర్మన్ దాడన్నగారి విట్టల్ రావు హాజరై రెడ్క్రాస్ వ్యవస్థాపకులు హేన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం రక్తదానం చేసిన ఇందూరు యువత అధ్యక్ష్యులు సాయిబాబా, సభ్యులను రెడ్ క్రాస్ సిబ్బంది సన్మానించింది.
tags: World Red Cross Day, Nizamabad, youth, blood donation, zp Chairman
Next Story