- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: డబ్ల్యూహెచ్ వో(ప్రపంచ ఆరోగ్య సంస్థ)లో మన దేశానికి కీలక పదవి దక్కింది. విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ పదవిని ఈసారి భారత్ కు కేటాయించింది. ఈ నైపథ్యంలో చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వ్యవహరించనున్నారు. ఎల్లుండి బాధ్యతలు స్వీకరించి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం జపాన్ ఆరోగ్య మంత్రి బోర్డు చైర్మన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Next Story