- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీ వడ దెబ్బ తగిలి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మిడ్జిల్ మండలం వాడియల్ గ్రామ నివాసి వడ్ల చంద్రమౌళి గురువారం ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా వడ దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి కూలీలు గమనించి వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రమౌళిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
Tags: worker, killed, sunstroke, Mahabubnagar
Next Story