- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > గెల్లు శ్రీనివాస్ కు సభలో షాక్ ఇచ్చిన మహిళలు.. అసలేం జరిగిందంటే ?
X
దిశ ప్రతినిది, కరీంనగర్: మట్టి నుండి పుట్టిన బిడ్డను నేను నన్ను ఆశీర్వదించండి అంటూ గెల్లు శ్రీనివాస్ స్పీచ్ ఇస్తున్నారు. అంతే సభా వేదిక ముందు కూర్చున్న మహిళలు చకాచకా లేచి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అప్పటికే మద్యాహ్నం దాటిపోవడంతో సభకు హాజరైన మహిళలు గెల్లు ఉపన్యాసం వినకుండానే వెళ్లిపోయారు. మంత్రి హరీష్ రావు స్పీచ్ ఇచ్చినంత సేపు ప్రశాంతంగా విన్న మహిళలు గెల్లు మైకు అందుకున్న వెంటనే వెళ్లిపోతుండడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్ళాయి.
Next Story