గొంతుకోసి మహిళ దారుణ హత్య

by  |
గొంతుకోసి మహిళ దారుణ హత్య
X

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సాయినగర్ లో దారుణం చోటుచేసుకుంది.శుక్రవారం ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆ మహిళ ఎవరు, ఎందుకు హత్యకు గురైంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Tags: women murder, east godavari, supected, neck cut

Next Story

Most Viewed