- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మేడారంలో మహరాష్ట్రకు చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించగా గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో సంతానం కలిగినందున తన కొడుక్కు జంపన్న అని నామకరణం
చేసింది.
కాగా, ఆమెది మహారాష్ట్రలోని పూణే జిల్లా, చెన్న గ్రామానికి చెందినది. మహిళ పేరు సిహెచ్.శివాని. పురిటి నొప్పులతో వచ్చిన ఆమెకు వైద్యులు వెంటనే స్పందించి సాధారణ కాన్పు చేశారని, మగ బిడ్డ జన్మించడంతో తనకు సంతోషంగా ఉందని శివాని తెలిపారు.
Next Story