- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తిరుపతిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని వెస్ట్ చర్చ్ బ్రిడ్జ్ నీట మునిగింది. ఈ క్రమంలో కర్నాటకకు చెందిన ఏడుగురు భక్తులతో వెళ్తున్న తుఫాన్ వాహనం.. ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ నీటిలో మునిపోయింది. వరద నీటిలో నుంచి అతి కష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు.
వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సంధ్య అనే మహిళ ఊపిరాడక చనిపోయింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. తుఫాన్ వాహనం నీటిలో మునిగిపోవడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోవడం గమనార్హం.
- Tags
- dead
Next Story