- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారత మహిళా జట్టు ప్లేయర్లు UAE చేరుకున్నారు. త్వరలో జరగనున్న T20 టోర్నీలో పాల్గొనేందుకు ముందస్తుగా గురువారం యూఏఈలో అడుగుపెట్టారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండనున్నారు. అనంతరం బయోబబుల్లో అడుగుపెడుతారు.
అయితే, సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడే ఈ లీగ్ నవంబర్ -4 నుంచి 9వరకు జరగనుంది. భారత్ నుంచి మిథాలీరాజ్, జులన్ గోస్వామి, హర్మన్ ప్రీత్, స్మృతి మందాన వంటి స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీలో అలరించనున్నారు.
Next Story