- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు నమోదు
<p>దిశ, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది విడుతలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం వివరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడు విడుతలు పొలింగ్ నిర్వహించారు. అయితే తాజాగా.. గురువారం ఎనిమిదో విడత పోలింగ్ ప్రారంభం అయింది. కరోనాతో టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. బెంగాల్లో ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఎన్నికల సంఘంపై ఆమె మండిపడ్డారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది విడుతలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం వివరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడు విడుతలు పొలింగ్ నిర్వహించారు. అయితే తాజాగా.. గురువారం ఎనిమిదో విడత పోలింగ్ ప్రారంభం అయింది. కరోనాతో టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. బెంగాల్లో ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఎన్నికల సంఘంపై ఆమె మండిపడ్డారు.
Next Story






