పిడుగు పాటుకు మహిళ మృతి 

by  |
పిడుగు పాటుకు మహిళ మృతి 
X

దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లింగా రెడ్డి పల్లిలో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో పిడుగు పడి ఓ మహిళ మృతి చెందింది. గడ్డం పల్లి గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ మేకల కాసేందుకు వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

tag: Woman killed, Thunderbolt, narayanpet

Next Story

Most Viewed