- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లింగా రెడ్డి పల్లిలో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో పిడుగు పడి ఓ మహిళ మృతి చెందింది. గడ్డం పల్లి గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ మేకల కాసేందుకు వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
tag: Woman killed, Thunderbolt, narayanpet
Next Story