- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఓ మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట దగ్గరలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగాల్లో జరిగే శుభకార్యానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొన్నది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఖమ్మంలోని ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన మహిళగా గుర్తించినట్లు తెలిసింది.
Next Story