నాటు పడవ బోల్తా.. మహిళ మృతి

by  |

దిశ, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం చింతల మానేపల్లి మండలం కోయపెళ్లి రేవు వద్ద పడవ బోల్తా పడటంతో కుబిడే లక్ష్మీ(50) మృతి చెందింది. మృతురాలి స్వస్థలం బెజ్జుర్ మండలం తలాయిగా గుర్తించారు.


Next Story

Most Viewed