- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం చింతల మానేపల్లి మండలం కోయపెళ్లి రేవు వద్ద పడవ బోల్తా పడటంతో కుబిడే లక్ష్మీ(50) మృతి చెందింది. మృతురాలి స్వస్థలం బెజ్జుర్ మండలం తలాయిగా గుర్తించారు.
Next Story