- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్నగర్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యాచకురాలిపై సెక్యూరిటీ గార్డ్ దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. జహంగీర్ పీర్ దర్గాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా ఆవరణలో బిచ్చమెత్తుకుంటున్న వృద్ధ యాచకురాలిపై వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ దౌర్జన్యం ప్రదర్శించాడు. చేతిలో ఉన్న కర్రతో వృద్ధురాలి కంటి పై దారుణంగా కొట్టడంతో ఆమె గాయపడింది. దర్గా ఆవరణలోనే వృద్ధురాలు కుప్పకూలిపోయింది.
Next Story