- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకలో వైన్ షాపులను సీజ్ చేస్తున్నామని సీఐ పటేల్ భానోత్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో కూడా అధికారుల కళ్లుగప్పి మద్యం అమ్ముతున్నానే సమాచారం మేరకు తాలూకాలోని అన్ని వైన్ షాపులను సీజ్ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తే సమాచారం అందించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మనకు మనం కాపాడుకుంటూ ఇతరులకు కరోనా సోకకుండా ఉండాలంటే ఇంట్లోనే ప్రతి ఒక్కరు ఉండాలన్నారు.
Next Story