- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: వైద్యులపై దాడులు చేసే మూర్ఖులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని నల్లకుంటలో రక్తదాన శిబిరాన్ని రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి బాధితులకు చికిత్స చేస్తున్నారని తెలిపారు. ‘‘నాకు ఏ దేవుడూ లేడు. వైద్యుడే నా దేవుడు’’ అని కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. కాగా, ఈ శిబిరంలో టీఎన్జీవోకు చెందిన దాదాపు 200 మంది రక్తదానం చేశారు.
tag; minister etela, blood donation camp, nallakunta, hyd
Next Story