దాని కోసం పొదల్లోకి వెళ్లిన వ్యక్తి.. చివరకు

by Chintha Aamani |

<p>దిశ, బెజ్జుర్ : అడవి పందులు దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం కాగజ్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాగజ్ నగర్ మండలం సార్ శాల గ్రామానికి చెంది‌న ఎంజీరి పెంటయ్య 35 సంవత్సరాలు శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసం గ్రామ సమీపంలోని పొదల్లోకి వెళ్లగా అతనిపై అడవి పందులు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు ,తలపై తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమించడంతో ఆయనను కాగజ్ [&hellip;]</p>

దాని కోసం పొదల్లోకి వెళ్లిన వ్యక్తి.. చివరకు
X

దిశ, బెజ్జుర్ : అడవి పందులు దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం కాగజ్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాగజ్ నగర్ మండలం సార్ శాల గ్రామానికి చెంది‌న ఎంజీరి పెంటయ్య 35 సంవత్సరాలు శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసం గ్రామ సమీపంలోని పొదల్లోకి వెళ్లగా అతనిపై అడవి పందులు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు ,తలపై తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమించడంతో ఆయనను కాగజ్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Next Story