- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మరికొంత మంది ప్రముఖలు కరోనా నుంచి కోలుకోలేక మృత్యువాత పడుతున్నారు. తాజాగా వైసీపీ నేత కరోనా రక్కసికి బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమార దేవం గ్రామానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్ యాండపల్లి రమేష్ కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందాడు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story