- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది. 150 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ టార్గెట్ను సునాయసంగా చేధించింది. ఈ మ్యాచ్ అనంతరం కోల్కతా కెప్టెన్ ఇయాన్ మెర్గాన్ మాట్లాడుతూ… ‘షార్జా మైదానంలోని వికెట్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోతే వెంటనే ఎదురుదాడి ప్రారంభించాలి. అప్పుడే భారీ స్కోర్లు సాధించగలం. అయితే ఈ రోజు మేం అలా చేయడంలో విఫలమయ్యాము. కనీసం 180 పరుగుల చేసుంటే డిఫెండ్ చేయగలిగే వాళ్లం.’ అని మోర్గాన్ వెల్లడించారు.
Next Story