- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చెన్నై జట్టు మరోసారి నిరాశపరిచింది. శనివారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్టో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘ఇది మా అత్యత్తమ ప్రదర్శనలో ఒకటని చెప్పవచ్చు. బ్యాటింగ్ చేసే సమయంలో మేం కొంచెం ఆదోళనలో ఉన్నాము. 140 లేదా 150 అయితే డిఫెండ్ చేయగలమని భావించి పరుగుల వేగం పెంచాను. అంతకు మించే పరుగులు వచ్చాయి. ఇక బౌలర్లు కూడా అదరగొట్టారు. ఒక విషయం మాత్రం తెలుసుకున్నాను. డెత్ ఓవర్లలో ఎవరు చక్కగా ఆడితే వాళ్లే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.’ అని కోహ్లీ తెలిపారు.
Next Story