నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

by  |
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
X

దిశ, రంగారెడ్డి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పిలుపునిచ్చారు. జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం జిల్లా కలెక్టర్ పౌసమి బసు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నలు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story

Most Viewed