- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పిలుపునిచ్చారు. జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం జిల్లా కలెక్టర్ పౌసమి బసు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నలు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story