- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతుల మేలు కోసమే కొత్త రైతు చట్టాలను చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 10 కిసాన్ గ్రూపులతో చర్చలు జరిపామని చెప్పారు. కనీస మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంద ని వెల్లడించారు. కనీస మద్దతు ధరపై లిఖిత పూర్వక హామీ ఇస్తామని పేర్కొన్నారు. రైతులు చేస్తు న్న ఆందోళనలను తాము గౌరవిస్తామని అన్నారు. రైతులు వెంటనే నిరాహార దీక్షలను విరమించాలని కోరారు.
Next Story