- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2020లో సోమవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్ల ప్రదర్శనకు హాట్సాఫ్… ఒత్తిడిని చిత్తు చేస్తూ… ఎంతో పరిణితి కనబరుస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా స్వేచ్చగా ఆడటమే మా లక్ష్యం. మా జట్టులో మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. అందుకే మేము గెలుస్తున్నాము.’ అని అయ్యర్ అన్నారు.
Next Story