మంత్రి ఆదేశాలతో జల మండలి నిర్ణయం….

by  |
మంత్రి ఆదేశాలతో జల మండలి నిర్ణయం….
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంపులను శుభ్రపరచాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇంటికి ఓ కిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను బోర్డు పంపిణీ చేయనున్నది. జలమండలి సరఫరా చేసే నీటితో సంపులను నింపి ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి వినియోగించాలని జలమండలి సూచించింది. ఇతర వివరాల కోసం జల మండలి కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 155 313ని సంప్రదించాలని అధికారులు సూచించారు.


Next Story

Most Viewed