- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంపులను శుభ్రపరచాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇంటికి ఓ కిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను బోర్డు పంపిణీ చేయనున్నది. జలమండలి సరఫరా చేసే నీటితో సంపులను నింపి ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి వినియోగించాలని జలమండలి సూచించింది. ఇతర వివరాల కోసం జల మండలి కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 155 313ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
Next Story