- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇస్లాంపూర్లో వీఆర్ఎగా పనిచేస్తున్న నీరుడి ప్రసాద్(33) రామప్పగుట్ట సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఇంట్లో బంగారం, నగలు కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులతో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఆదివారం రామప్పగుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags : VRA, suicide, family quarrels, medak, gold
Next Story