- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో మున్సిపల్ ఎన్నికలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు ఏ మాత్రం అమలు జరగడం లేదు. ఓటర్లు భౌతిక దూరం ఏ మాత్రం పాటించడం లేదు. పోలింగ్ కేంద్రాల బయట గుంపులు, గుంపులుగా పార్టీ కార్యకర్తలు, జనం పోగవుతున్నా అధికారులు, పోలీసుల కంటికి ఆ దృశ్యాలు కనిపించడం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై శివాలెత్తే పోలీసులకు 144 సెక్షన్ యథేచ్ఛగా దుర్వినియోగం అవుతున్నా కళ్ళప్పగించి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోనే భౌతిక దూరం జాడ కనిపించడం లేదు. పదుల సంఖ్యలో ఓటర్లను ఆటోల్లో తీసుకొస్తున్న అభ్యర్థులు నేరుగా పోలింగ్ కేంద్రం ఎదుటనే దింపుతున్న దుస్థితి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
Next Story