సందర్శకుల నిలిపివేత

by  |
సందర్శకుల నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ఇటీవల మంత్రి కేటీఆర్, కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి కిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేబుల్ వంతెనను చూడటానికి ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని, సందర్శకులను నిలిపివేశారు. బ్రిడ్జీపై భద్రతా తనిఖీలు చేస్తున్నందున అనుమతి నిరాకరించారు.


Next Story

Most Viewed