- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మిస్టర్ కూల్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్ మెంట్ నిర్ణయంపై ఇప్పటికే పలువురు క్రికెటర్స్, ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. తాజాగా విరాట్ కోహ్లీ, బుమ్రా ధోని రిటైర్ మెంట్ ప్రకటనపై స్పందించారు.
‘ప్రతీ క్రికెటర్ ఏదో ఒకరోజు తన ప్రయాణాన్ని ముగించాల్సిందే. కానీ మనకు దగ్గర అయిన వాళ్లు ఆ నిర్ణయం తీసుకుంటే చాలా బాధగా ఉంటుంది.నీ కెరీర్లో దేశానికి అందించిన విజయాలు, నువ్వు చేసిన సేవ ప్రతీ ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుందని.. నీకు నా ధన్యవాదాలు’ అని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
అలాగే, బుమ్రా స్పందిస్తూ.. ‘మహీ భాయ్ ..నిన్ను చూస్తూ నేను ఎన్నో విలువైనా పాఠాలు నేర్చుకున్నా’ అని భావోద్వేగ పూర్వకంగా ట్వీట్ చేశాడు.
Next Story