- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి తాడ్వాయి మండలం చిట్యాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నిట్టు నాగేందర్ అనే వ్యక్తి కుటుంబాన్ని గ్రామపాలక వర్గం బహిష్కరించింది. గ్రామ పెద్దలు చెప్పిన మాట వినలేదన్న కారణంగానే వారిని గ్రామం నుండి బహిష్కరించినట్టు సమాచారం. గ్రామంలో ఎవరైనా నాగేందర్ కటుంబ సభ్యులతో మాట్లాడితే.. వారికి 25 చెప్పు దెబ్బలు, రూ.10వేల జరిమానా అంటూ గ్రామ పెద్దలు చాటింపు వేయించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story