‘దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు దొరికారు’

by  |
‘దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు దొరికారు’
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కలకలం రేపుతున్న హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ సీసీ టీవీ పుటేజ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్వీట్‌లో ‘పార్క్ హయత్‌లో ‘కమ్మ’నైన ప్రజాస్వామ్యం అని పేర్కొంటూ, దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైమ్‌లో మాట్లాడిన నాలుగో బాస్ ఎవరు? మరిన్ని వివరాలు త్వరలో’ అంటూ ఉత్కంఠ రేపే ట్వీట్ చేశారు.

Next Story