- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: టీడీపీ నేత లోకేశ్ విసిరిన సవాల్కు ఎంపీ విజయసాయి రెడ్డి సై అన్నారు. సింహాచలం ఆలయంలో ప్రమాణానికి తాను రెడీ అని ఆయన తెలిపారు. ప్రమాణానికి తేదీ, సమయం చెప్పాలని లోకేశ్కు విజయసాయి సవాల్ విసిరారు. చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు..భక్తి లేదన్నారు. టీడీపీ హయాంలో అనేక ఆలయాలను కూల్చారని చెప్పారు. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. బాబు హయాంలో 20వేల ఆలయాలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని చంద్రబాబు తొలగించారని చెప్పారు.
Next Story