- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉపసర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. సన్నిహితుల కథనం ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మెండబోయిన వేణుగోపాల్(35) తన వ్యవసాయ భూమితో పాటు మరికొన్ని ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు.
దిగుబడి వచ్చాక పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఆందోళనకు గురైన వేణుగోపాల్ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్సై జి.కరుణప్రసాద్ తెలిపారు.
Next Story