- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఉపరాష్ట్రపతి వెకయ్యనాయుడు సాధరణ భక్తునిలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామి వారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం రంగ మండపంలో ఉపరాష్ట్రపతి కుటుంబానికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ ఈవో జవహర్రెడ్డి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం స్వామి వారిని ప్రార్థించానని ఉపరాష్ట్రపతి తెలిపారు.
Next Story