- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
హైదరాబాద్లో నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ అనిల్కుమార్ వెల్లడించారు.
వెంకయ్యనాయుడు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ జంక్షన్, జూబ్లీచెక్పోస్ట్, రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా నానక్రాంగూడ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించడం లేదా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Next Story