- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాకు చెందిన ప్రముఖ కవి మడిపల్లి భద్రయ్య గారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన పత్రాన్ని పంపించారు. మడిపల్లి భద్రయ్య గారు “మన భాష- మన యాస” పేరిట రాసిన భాషా పదకోశం, బ్రతుకు బాట శ్రీరామ చరిత్రము, శ్రీ వాసర జ్ఞాన సరస్వతీ స్తవం.. తదితర పుస్తకాలు పరిశీలించినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఇంత చక్కటి పుస్తకాలను తనకు అందించినందుకు అభినందనలు తెలిపారు. తన పుస్తకాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందుకుని, చదివి స్పందించినందుకు మడిపల్లి భద్రయ్య గారు హర్షం వ్యక్తం చేశారు.
Next Story