- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్లో భాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు రెండో డోసు టీకా వేశారు. వెంకయ్యనాయుడు కరోనా టీకా మొదటి డోసును మార్చి1న చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరూ టీకా తీసుకోవాలని కోరారు. టీకాపై అపోహాలు పెట్టుకోవద్దని అన్నారు.
Next Story