- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పండుగ పూట చంద్రబాబు అబద్ధాలు చెప్పొద్దని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలోని వెల్లంపల్లి ఇంటి ముందు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందరికీ భోగభాగ్యాలు అందాలన్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. సీఎం మంచోడైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందరికీ చేరాలని ఆకాంక్షించారు. అబద్ధాలు చెప్పే చంద్రబాబును నమ్మే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదన్నారు. భోగి రోజు కూడా రాజకీయాలు చేయడం చంద్రబాబు మానుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు.
Next Story