- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విరసం నేత వరవరరావు నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆయనను తిరిగి తలోజా జైలుకు తరలించారు. ఇటీవల జైలులోనే కరోనా బారిన పడిన వరవరరావు ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు.
మహారాష్ట్రలో జరిగిన భీమా కోరెగావ్ అల్లర్లు, మావోయిస్టులతో కుమ్మక్కై ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో వరవరరావు 2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్లు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Next Story