ఇవాళ వాళ్లు ఇక్కడికి వస్తారు..!

by  |
ఇవాళ వాళ్లు ఇక్కడికి వస్తారు..!
X

దిశ, వెబ్ డెస్క్: వందే భారత్ మిషన్ లో నేడు పలువురు భారతీయులను ఇండియాకు తరలించనున్నారు. బ్యాంకాక్, లండన్, ఉక్రయిన్, వియత్నాం నుంచి నేడు భారతీయులను ఎయిరిండియా విమానాల్లో తరలించనున్నారు. ప్రస్తుతం కొవిడ్-19 విస్తరిస్తున్న ఈ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వందే భారత్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed