రేపటి నుంచే ఆ కార్యక్రమం ప్రారంభం

by  |
రేపటి నుంచే ఆ కార్యక్రమం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి ‘వందే భారత్’ నాలుగో విడత కార్యక్రమం ప్రారంభం కానున్నది. నాలుగో విడతలో ప్రైవేట్ ఆపరేటర్లను కూడా స్వదేశానికి తీసుకరానున్నారు. 17 దేశాలలో చిక్కుకున్న భారతీయలను ఎయిరిండియా విమానాలలో ఇండియాకు తీసుకరానున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ‘వందే భారత్’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed