వ్యాన్ బోల్తా.. 22మందికి గాయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-02-18 23:12:04  IST  )

<p>పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దగ్గర వ్యాన్ బోల్తా పడి 22మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.</p>

పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దగ్గర వ్యాన్ బోల్తా పడి 22మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Next Story