- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బీహారి వాజ్పేయ్ మేనకోడలు, మాజీ ఎంపీ కరుణ శుక్లా (70) మంగళవారం కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆమె.. రాయ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సంతాపం వ్యక్తం చేశారు. 2013లో ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆమె కాంగ్రెస్ లో చేరారు.
Next Story