వాజ్‌పేయ్ మేనకోడలు కరుణా శుక్లా మృతి

by  |
వాజ్‌పేయ్ మేనకోడలు కరుణా శుక్లా మృతి
X

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్ మేనకోడలు, మాజీ ఎంపీ కరుణ శుక్లా (70) మంగళవారం కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆమె.. రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సంతాపం వ్యక్తం చేశారు. 2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆమె కాంగ్రెస్ లో చేరారు.

Next Story

Most Viewed