- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,సిద్దిపేట: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి పట్ల వి.హనుమంత రావు సంతాపం తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పాశ్వాన్ లేని లోటును ఎవరూ పూడ్చలేరని తెలిపారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటు అని వ్యాఖ్యానించారు. తాను ఓ స్నేహితుడిని, సహచరుడిని, పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయానని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Next Story